రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి
Published on Mon, 05/08/2017 - 14:20
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎండవేడిమికి తట్టుకోలేక చెరువులో ఈతకెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం జంగారెడ్డిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మృతులను సాయివినాస్(16), గణేష్(18), శ్రీకాంత్(19)లుగా గుర్తించారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్తులు చెరువు వద్దకు చేరి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
#
Tags