వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కూలు బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు
Published on Mon, 12/05/2016 - 11:22
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ శివారులో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిలోని కృష్ణవేణి స్కూలు బస్సు విద్యార్థులతో వెళ్తుండగా తాండూరు శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
#
Tags