లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యూకీ పరాజయం
Published on Thu, 10/18/2018 - 10:29
యాంట్వర్ప్ (బెల్జియం): యూరోపియన్ ఓపెన్ ఏటీ పీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ యూకీ 6–7 (6/8), 7–5, 1–6తో ప్రపంచ 167వ ర్యాంకర్ సాల్వటోర్ కరూసో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన యూకీకి 6,200 (రూ. 5 లక్షల 20 వేలు) యూరోలు ప్రైజ్మనీగా లభించాయి. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–5, 6–4తో లియాండర్ పేస్ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) ద్వయంపై గెలిచింది.
#
Tags