వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రిస్ గేల్, ధవన్ దూరం
Published on Sat, 08/27/2016 - 19:48
ఫ్లోరిడా: అమెరికాలో టీమిండియాతో జరుగుతున్న తొలి టీ-20లో వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, ఎవిన్ లెవిస్ బ్యాటింగ్కు దిగారు. కాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.
జట్లు:
భారత్: రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రహానె, ధోనీ, స్టువర్ట్ బిన్నీ, అశ్విన్, జడేజా, షమీ, బుమ్రా, భువనేశ్వర్
వెస్టిండీస్: చార్లెస్, లెవిస్, ఫ్లెచర్, శామ్యూల్స్, సిమన్స్, పొలార్డ్, రసెల్, డ్వెన్ బ్రావో, బ్రాత్వైట్, నరైన్, బద్రి
#
Tags