రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఓపెన్ గ్రౌండ్ లో ఉండడంతో బయటపడ్డాం'
Published on Sun, 04/26/2015 - 18:28
న్యూఢిల్లీ: నేపాల్ లో సంభవించిన భూకంపంతో భయకంపితులమయ్యామని భారత ఫుట్ బాల్-14 క్రీడాకారిణి సోని కుమారి తెలిపారు. భూ విలయంతో విలవిల్లాడామని, అందరం కలిసి ఏడ్చాచేశామని వెల్లడించింది. తాము మ్యాచ్ ఆడడానికి కఠ్మాండు వెళ్లినట్టు తెలిపింది.
కఠ్మాండులో చిక్కుకున్న ఫుట్ బాల్ అండర్-14 టీమ్ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. తామంతా స్టేడియంలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డామని హెడ్ కోచ్ మేమొల్ రాకీ తెలిపారు. ఓపెన్ గ్రౌండ్ లో ఉండడం మంచిదయిందని, పిల్లలు మాత్రం భయపడ్డారని చెప్పారు.
#
Tags