amp pages | Sakshi

క్లీన్ స్వీప్ పై విరాట్ సేన గురి!

Published on Sat, 01/21/2017 - 13:09

కోల్కతా: ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా క్లీన్స్వీప్పై కన్నేసింది. ఇరు  జట్ల మధ్య ఆదివారం జరిగే చివరిదైన మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30.లకు ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ లో గెలుపు కోసం భారత్-ఇంగ్లండ్  జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు సిరీస్ను వైట్ వాష్ చేయాలని విరాట్ సేన భావిస్తుండగా, కనీసం మ్యాచ్లోగెలిచి పరువు నిలుపుకోవాలని మోర్గాన్  అండ్ గ్యాంగ్ యోచిస్తోంది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదు కావడంతో మరోసారి కూడా భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం కనబడుతోంది. మొదటి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదిస్తే, రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ గ్యాంగ్ 381 పరుగులు నమోదు చేసింది.

ఇదిలా ఉంచితే, 2014లో భారత్-శ్రీలంక జట్ల్లు ఈ స్టేడియంలో ఆఖరిసారి తలపడ్డాయి. చివరిసారి ఇక్కడ భారత్ ఆడిన వన్డేలో 404 పరుగులు చేసింది.  ఆ మ్యాచ్లో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆనాటి మ్యాచ్లో రోహిత్ శర్మ (264) డబుల్ సెంచరీతో లంకేయులపై చెలరేగి ఆడి భారత్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ప్రస్తుత భారత జట్టు మంచి ఫామ్ లో ఉండటంతో భారీ స్కోరు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ కావడంతో మరోసారి భారీ షాట్లు అభిమానుల్ని అలరించే అవకాశం ఉంది.


కాగా, ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్ 20 వన్డేలు ఆడగా, 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ రెండు వన్డేలు జరిగాయి. ఆ రెండింటిలోనూ భారత్నే విజయం వరించడం ఇక్కడ విశేషం. దాంతో ఈ మ్యాచ్లో భారత్ నే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గతంలో ఇంగ్లండ్ పై ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ 270కు పైగా పరుగులు చేసి విజయం సాధించింది.


భారత ఓపెనర్లకు పరీక్ష

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండు వన్డేల్లో భారత్ ఓపెనర్లు శిఖర్ ధవన, కేఎల్ రాహుల్ లు ఘోరంగా విఫలమయ్యారు. ఆ రెండు వన్డేల్లో రాహుల్(8),(5) పరుగులు చేసి నిరాశపరిస్తే,  ధవన్ కూడా అదే స్థాయిలో విఫలమయ్యాడు. తొలి వన్డేల్లో ధవన్ పరుగు మాత్రమే చేసి అవుట్ కాగా, రెండో వన్డేలో 11 పరుగులు చేశాడు.  వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్లు రాణించడంతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకోగల్గింది. భారత్ సిరీస్ ను గెలిచిన పక్షంలో ఇప్పుడు శిఖర్, రాహుల్ కు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. తుది వన్డేలో  తుది జట్టులో ఈ ఇద్దరూ ఆడితో తమ బ్యాటింగ్ లో సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
 

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)