అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
స్టోక్స్ 'సిక్సర్'... స్మిత్ సెంచరీ
Published on Fri, 01/03/2014 - 16:12
సిడ్నీ: యాషెస్ సిరీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 76 ఓవర్లలో 326 పరుగులు చేసింది. స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.154 బంతుల్లో 17 ఫోర్లు, సిక్సర్తో 115 పరుగులు చేశాడు. హాడిన్(75) అర్థ సెంచరీతో రాణించాడు. వాట్సన్ 43, హరీస్ 22, రోజర్స్ 11, వార్నర్ 16, క్లార్క్ 10, జాన్సన్ 12 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఏకంగా 6 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్, బోర్త్విక్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 6 పరుగులకే వికెట్ నష్టపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8/1 స్కోరుతో ఉంది.
#
Tags