రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాకిస్తాన్ 209/9
Published on Sun, 07/05/2015 - 00:44
శ్రీలంకతో మూడో టెస్టు
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ ఓ మాదిరిగా ఆడుతోంది. సర్ఫరాజ్ అహ్మద్ (94 బంతుల్లో 72 బ్యాటింగ్; 6 ఫోర్లు), అజహర్ అలీ (96 బంతుల్లో 52; 8 ఫోర్లు) ఆదుకోవడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.
సర్ఫరాజ్తో పాటు ఇమ్రాన్ ఖాన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మిస్బాసేన ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉంది. దమ్మిక ప్రసాద్, ప్రదీప్ చెరో 3 వికెట్లు, కౌశల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్లో 89.5 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరుకు మరో ఆరు పరుగులు జోడించి కౌశల్ (18), ప్రదీప్ (0) అవుటయ్యారు. యాసిర్ షా 5 వికెట్లు తీశాడు.
#
Tags