టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పాకిస్తాన్ 177 ఆలౌట్
Published on Fri, 01/04/2019 - 03:20
కేప్టౌన్: దక్షిణాఫ్రికా పేసర్ల ప్రతాపానికి పాకిస్తాన్ మరోసారి కుప్పకూలింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో నలుగురు పేసర్లతో బరిలో దిగిన సఫారీలు... ప్రత్యర్థి ని తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే ఆలౌట్ చేశారు. ఒలివియర్ (4/48), స్టెయిన్ (3/48), రబడ (2/35) ధాటికి పాక్ నిలవలేకపోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (56), వన్డౌన్ బ్యాట్స్మన్ షాన్ మసూద్ (44) మాత్రమే కొద్దిగా పోరాడారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మార్క్రమ్ (78) అర్ధశతకం సాధించి వెనుదిరిగాడు. అమ్లా (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పాక్ స్కోరుకు సఫారీ జట్టు మరో 54 పరుగులు వెనుకబడి ఉంది.
#
Tags