రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్మిత్, వార్నర్ లేని ఆసీస్... కోహ్లి, రోహిత్ లేని భారత్ లాంటిది...
Published on Thu, 11/15/2018 - 01:25
కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత్కు మంచి అవకాశం వచ్చిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ లేని ఆసీస్... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని భారత్ వంటిదని పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్కు ఇదో గొప్ప సందర్భం. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించేందుకు చక్కటి అవకాశం. అయినా, జాగ్రత్తగా ఉండాల్సిందే. అందరూ అంటున్నట్లు ఆ జట్టు మరీ బలహీనంగా ఏమీ లేదు’ అని విశ్లేషించాడు.
#
Tags