యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్

Published on Mon, 10/20/2014 - 00:58

దుబాయ్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టు తరఫున యూఎస్ ఓపెన్ విజేత, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మారిన్ సిలిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టులో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు బౌచర్డ్, వోజ్నియాకి, ఇవానిసెవిచ్, మాలెక్ జాజిరిలు ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారులకు ఐపీటీఎల్ మంచి వేదికని, ఈ టోర్నీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని సిలిచ్ అన్నాడు. భారత్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ