వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్యామ్ కుమార్కు స్వర్ణ పతకం
Published on Tue, 10/31/2017 - 00:13
జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కాకర శ్యామ్ కుమార్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్ 3–2తో ఎన్టీ లాల్బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు.
#
Tags