అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ విజేత కశ్యప్
Published on Sun, 01/25/2015 - 20:04
లక్నో: సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ విజేతగా నిలిచాడు. కశ్యప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ కశ్యప్ 23-21, 23-21తో మరో తెలుగుతేజం, టాప్ సీడ్ శ్రీకాంత్ను ఓడించాడు. 52 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ వరుస గేమ్లో గెలిచాడు. ఇక మహిళల సింగిల్స్లో తెలుగుతేజం సైనా నెహ్వాల్ టైటిల్ కైవసం చేసుకుంది.
#
Tags