వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తొలి రౌండ్లోనే పరాజయం
Published on Thu, 03/22/2018 - 16:24
మియామి:ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్కు మరో ఓటమి ఎదురైంది. మియామి ఓపెన్లో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ నుంచే సెరెనా నిష్ర్కమించింది.
జపాన్కు చెందిన నయోమి ఒసాకాతో జరిగిన పోరులో సెరెనా 3-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. గంటా 17 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఓసాకా దాటికి సెరెనా ఏమాత్రం సమాధానం ఇవ్వలేకపోయింది. దాంతో మియామిలో సత్తాచాటాలనుకున్న సెరెనా ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి.
#
Tags