ఊసరవెల్లి కన్నా డేంజర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్ చైర్మన్
Published on Thu, 01/18/2018 - 10:21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను కలిసి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదన పత్రాలు అందజేశారు. గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్– 2018 ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన వెంకటేశ్వర్ రెడ్డి వరంగల్ (అర్బన్), సరూర్నగర్ స్టేడియాలలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు మం జూరు చేయాలని కోరారు.
‘ఖేలో ఇండియా’ కింద ఉస్మానియా వర్సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించాలని కోరారు.
#
Tags