అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఎన్బీఏలో తొలి భారతీయుడికి స్థానం
Published on Fri, 06/26/2015 - 10:12
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన సత్నం సింగ్ భామర అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో ప్రాచుర్యమైన ఎన్బీఏలో స్థానం సంపాదించిన తొలి భారతీయుడిగా సత్నం రికార్డు సృష్టించాడు. డల్లాస్ మావెరిక్స్ టీమ్లో సత్నంను తీసుకున్నారు. ఏడు అడుగులకుపైగా ఎత్తు ఉన్న సత్నం పంజాబ్లోని బర్నాలకు చెందినవాడు.
2011లో ఆసియా బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో సత్నం భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ జట్టు తరపున ఆడిన పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గత ఐదేళ్లుగా సత్నం అమెరికాలోని ఫ్లోరిడాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్బీఏలో ఇంతకుముందు భారత సంతతి వ్యక్తి సిమ్ భుల్లర్ ఆడాడు. కాగా భుల్లర్ కెనడాలో జన్మించాడు.
#
Tags