Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సానియా, పేస్ అవుట్
Published on Fri, 06/20/2014 - 15:18
ఈస్ట్బోర్న్: ఏగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్ ఓటమి చవిచూశారు.
మహిళల డబుల్స్ క్వార్టర్స్లో కారా బ్లాక్తో జతకట్టిన సానియా 1-6, 6-3, 7-10తో అన్ సీడెడె జంట హావో్ చింగ్, యంగ్ జన్ చన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో పేస్, ఖురేషీ 3-6, 4-6తో ట్రీట్ హ్యూ, డొమినిక్ ద్వయంతో చేతిలో పరాజయం పాలయ్యారు.
#
Tags