నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
6న సాక్షి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్
Published on Tue, 02/04/2020 - 01:04
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. లీగ్ మ్యాచ్లను విజయవంతంగా ముగించుకున్న ఎస్పీఎల్ ఫైనల్ సమరానికి సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఈ టైటిల్ పోరు బహుమతి ప్రదాన కార్యక్రమం సైనిక్పురిలోని భవన్స్ క్రికెట్ అకాడమీలో అట్టహాసంగా జరుగనుంది. ఈ వేడుకకు నగరంలోని అన్ని కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ కాలేజి ఐడీ కార్డులతో రావాల్సిందిగా నిర్వాహకులు పేర్కొన్నారు.
#
Tags