స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రిక్వార్టర్స్లో బోపన్న జంట
Published on Mon, 03/25/2019 - 02:47
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 2–6, 10–6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట ఐదు ఏస్లు సంధించింది. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో ఓటమి చవిచూసింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సెయి సు వె 4–6, 7–6 (7/4), 6–3తో ఒసాకాపై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది.
#
Tags