రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
18న ర్యాంకింగ్ చెస్ టోర్నీ
Published on Wed, 02/14/2018 - 10:13
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈనెల 18న జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలుంటాయి. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించాలి.
#
Tags