వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రామ్కుమార్ ఓటమి
Published on Wed, 02/21/2018 - 01:32
న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతను తొలి రౌండ్లో 1–6, 2–6తో ప్రపంచ 75వ ర్యాంకర్ డొనాల్డ్ యంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.
మరోవైపు ఫ్రాన్స్లో జరుగుతున్న ఓపెన్–13 ప్రావిన్స్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 2–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కెన్ స్కప్స్కీ (బ్రిటన్)–స్టెఫానోస్ (గ్రీస్) జంటపై గెలిచింది.
#
Tags