అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెన్నైతో మ్యాచ్: టాస్ గెలిచిన రాజస్తాన్
Published on Sun, 03/31/2019 - 19:39
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా చెన్నైను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
ఇప్పటివరకూ చెన్నై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా, రాజస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్లో విజయం సాధించి గాడిలో పడాలని రాజస్తాన్ భావిస్తోంది. మరొకవైపు సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో చెన్నై ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు.
#
Tags