రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి సన్నిధిలో సింధు
Published on Mon, 10/02/2017 - 01:36
సాక్షి, తిరుమల: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఆమె తిరుమలకు వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం రాత్రి అశ్వవాహన సేవలో పాల్గొని, ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు.
ఆమెకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆదివారం ఉదయం చక్రస్నానంలో పాల్గొని, పుష్కరిణిలో పవిత్ర స్నానం చేశారు. ఆమెతో పాటు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్డీబీఏ) అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఉన్నారు. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణిలో పీవీ సింధు, పక్కన చాముండేశ్వరీనాథ్
#
Tags