అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్
Published on Mon, 04/27/2015 - 22:26
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. 53 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ (12) రనౌటయ్యాడు. అంతకుముందు పంజాబ్ కెప్టెన్ బెయిలీ (22).. హెన్రిక్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. పంజాబ్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
#
Tags