వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
3 పరుగుల తేడాతో 2 వికెట్లు
Published on Mon, 04/27/2015 - 22:10
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ 3 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది. 10 పరుగుల వద్ద ఓపెనర్ మనన్ వోహ్రా (5).. బౌల్ట్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ వెంటనే షాన్ మార్ష్ (1).. భువనేశ్వర్ ఓవర్లో బౌల్డయ్యాడు. పంజాబ్ 5 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు చేసింది. మురళీ విజయ్, బెయిలీ బ్యాటింగ్ చేస్తున్నారు.
#
Tags