వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెంచరీతో ఆదుకున్న పుజారా
Published on Sat, 08/29/2015 - 14:52
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మూడో టెస్టులో చటేశ్వర్ పూజారా సెంచరీ చేయడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 214 బంతులు ఎదుర్కొన్న పుజారా తొమ్మిది బౌండరీలతో సెంచరీ పూర్తి చేశాడు. టాపార్డర్ నిరాశ పరిచినా యువ బ్యాట్స్ మెన్ నమన్ ఓజా, స్పిన్నర్ అమిత్ మిశ్రా పుజారాకు సహకరించడంతో టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావడంతో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగుల వద్ద రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా టాపార్డర్ ఇబ్బంది పడింది. తర్వాత వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పుజారా.. బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. రోహిత్ శర్మ, నమన్ ఓజా ఇద్దరూ పుజారాకు సహకరించారు.
#
Tags