అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రొ వాలీబాల్ లీగ్లో హైదరాబాద్ జట్టు ‘బ్లాక్ హాక్స్’
Published on Tue, 11/27/2018 - 01:32
తొలిసారి నిర్వహించనున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి సంబంధించిన వివరాలను లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై స్పార్టన్స్, యు ముంబా వాలీ, అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్ పేర్లతో ఆరు టీమ్లు బరిలోకి దిగనున్నాయి.
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టీమ్ హైదరాబాద్ హంటర్స్ యజమానులే ప్రొ వాలీబాల్ హైదరాబాద్ టీమ్ను కూడా కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు చెన్నై, కొచ్చిలలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు. డిసెంబర్ 13, 14 తేదీల్లో వేలం జరుగుతుంది.
#
Tags