అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాక్-సఫారీ మ్యాచ్ కు అంతరాయం
Published on Sat, 03/07/2015 - 09:46
ఆక్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో శనివారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగింది. 37వ ఓవర్ లో వర్షం ప్రారంభంకావడంతో ఆటను నిలిపివేశారు. కాసేపటికి వర్షం తగ్గడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది.
అయితే మరోసారి వర్షం కురవడంలో 40.1 ఓవర్ లో మ్యాచ్ నిలిచిపోయింది. ఆట ఆగిపోయే సమయానికి పాకిస్థాన్ 197/5 స్కోరుతో ఆడుతోంది. మిస్బా(51), ఆఫ్రిది(11) క్రీజ్ లో ఉన్నారు.
#
Tags