వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పట్నా పైరేట్స్ గెలుపు
Published on Fri, 11/16/2018 - 01:45
ముంబై: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ (16 పాయింట్లు) చెలరేగడంతో పట్నా పైరేట్స్ ఆరో విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–35తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. ప్రదీప్తో పాటు మన్జీత్ 8 పాయింట్లతో రాణించాడు.
దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్లో యు ముంబా 36–22తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో యూపీ యోధా తలపడనున్నాయి.
#
Tags