వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆస్ట్రేలియాపై 45 పరుగులతో పాక్ గెలుపు
Published on Fri, 07/06/2018 - 01:03
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫకర్ జమాన్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్లు) జోరుతో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేయగలిగింది. అలెక్స్ కారీ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. నేడు జింబాబ్వేతో ఆసీస్ తలపడుతుంది.
#
Tags