రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాకిస్తాన్ 139/3
Published on Wed, 12/05/2018 - 01:26
అబుదాబి: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి మూడో టెస్టులో తడబడిన పాకిస్తాన్ను మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజహర్ అలీ (62 బ్యాటింగ్; 4 ఫోర్లు) నిలబెట్టాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
17 పరుగులకే ఓపెనర్లు హఫీజ్ (0), ఇమాముల్ హఖ్ (9)ల వికెట్లను కోల్పోయిన పాక్ను అజహర్... హారిస్ సొహైల్ (34; 2 ఫోర్లు), అసద్ షఫీఖ్ (26 బ్యాటింగ్)లతో కలిసి ఆదుకున్నాడు. 229/7 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 274 పరుగుల వద్ద ఆలౌటైంది. పాక్ ఓపెనర్ హఫీజ్ ఈ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
#
Tags