అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓయూ టీటీ జట్టుకు టైటిల్
Published on Sun, 12/31/2017 - 10:49
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన ఫైనల్లో ఉస్మానియా జట్టు 3–1తో మద్రాస్ యూనివర్సిటీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో ఉస్మానియా 3–0తో ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై గెలుపొందగా, మద్రాస్ యూనివర్సిటీ 3–0తో కాలికట్ జట్టును ఓడించింది. క్వార్టర్స్ మ్యాచ్ల్లో ఓయూ 3–0తో ఆర్జీయూహెచ్ఎస్ కర్ణాటకపై, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 3–1తో అన్నా యూనివర్సిటీపై, కాలికట్ 3–0తో ఎంజీ యూనివర్సిటీపై, మద్రాస్ యూనివర్సిటీ 3–1తో కేరళపై విజయం సాధించాయి.
#
Tags