టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌

Published on Sun, 03/24/2019 - 19:43

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.  ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ మూడుసార్లు టైటిల్‌ సాధించగా, ఢిల్లీకి ఇంకా అది అందని ద్రాక్షగానే ఉంది. దాంతో ఆరంభపు మ్యాచ్‌ నుంచి పైచేయి సాధించాలనే శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ భావిస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ