అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుపే పుల్వామా అమరులకు నివాళి
Published on Wed, 02/20/2019 - 01:52
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు టీమిండియా పేసర్ షమీ కొంత మొత్తం నగదును విరాళంగా ప్రకటించాడు. ‘మేం దేశం కోసం ఆడుతున్నాం. వారు దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. భారత క్రికెట్ జట్టు ఎల్లవేళలా సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుంది’ అని షమీ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో రానున్న్ల సిరీస్లో విజయం సాధించి అమర జవాన్లకు అంకితం ఇవ్వాలని సూచించాడు. పాకిస్తాన్తో క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ ఏం నిర్ణయిస్తే టీమిండియా వాటినే అనుసరిస్తుందని పేర్కొన్నాడు.
#
Tags