amp pages | Sakshi

ఫైనల్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో హాజరు

Published on Sun, 03/29/2015 - 16:52

మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోరును తిలకించేందుకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియానికి 93,013 మంది అభిమానులు తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్ను ప్రత్యక్షంగా అత్యధికమంది చూడటం ఇదే రికార్డు. ఇదే వేదికపై 15 నెలల క్రితం 91,112 మంది బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటను వీక్షించారు. తాజాగా ఈ రికార్డు కనుమరుగైంది. వన్డే క్రికెట్లో అయితే పాకిస్థాన్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన 1992 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను 87,182 మంది తిలకించారు. ఈ రికార్డు కూడా మెల్బోర్న్లో బ్రేక్ అయింది.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)