జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
ఆస్ట్రేలియా ‘ఎ’ 290/6
Published on Sun, 09/09/2018 - 01:36
బెంగళూరు: భారత్ ‘ఎ’తో మొదలైన రెండో అనధికారిక 4 రోజుల టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది.
మిచెల్ మార్‡్ష (86 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... హెడ్ (68; 10 ఫోర్లు), కుర్తీస్ ప్యాటర్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కుల్దీప్ యాదవ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మార్‡్ష, నాసెర్ (44 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
#
Tags