ఆస్ట్రేలియా ‘ఎ’ 290/6 

Published on Sun, 09/09/2018 - 01:36

బెంగళూరు: భారత్‌ ‘ఎ’తో మొదలైన రెండో అనధికారిక 4 రోజుల టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది.

మిచెల్‌ మార్‌‡్ష (86 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... హెడ్‌ (68; 10 ఫోర్లు), కుర్తీస్‌ ప్యాటర్సన్‌ (48; 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో షాబాజ్‌ నదీమ్, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మార్‌‡్ష, నాసెర్‌ (44 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ