పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చాంప్స్ మహతి, శ్రీశ్వాన్
Published on Thu, 10/12/2017 - 10:11
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్ చాంపియన్షిప్లో సాయి మహతి, శ్రీశ్వాన్ విజేతలుగా నిలిచారు. మణికొండలోని ఐడియల్ చెస్ అకాడమీలో బుధవారం జరిగిన అండర్–11 బాలికల పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అత్తాపూర్కు చెందిన సాయి మహతి, ప్రగతి సెంట్రల్ స్కూల్ విద్యార్థి జి. కీర్తి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
బాలుర విభాగంలో శ్రీశ్వాన్ (కెన్నడీ హై ది గ్లోబల్ స్కూల్, బాచుపల్లి) మొదటిస్థానంలో, అమిత్ (ఎస్ఆర్ డీజీ స్కూల్) రెండో స్థానంలో నిలిచారు. ఈ నలుగురు క్రీడాకారులు రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు వరంగల్లో ఈనెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–11 చెస్ చాంపియన్షిప్లో పాల్గొంటుంది.
#
Tags