మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మదన్ లాల్ ఓటమి
Published on Thu, 10/08/2015 - 02:05
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రోజు బరిలో దిగిన నలుగురు బాక్సర్లలో ఇద్దరు ముందంజ వేయగా... మరో ఇద్దరు ఇంటిదారి పట్టారు. రెండో రోజున పోటీ పడిన ఏకైక భారత బాక్సర్ మదన్ లాల్కు చుక్కెదురైంది. 52 కేజీల విభాగం తొలి రౌండ్లో మదన్ లాల్ 0-3తో విన్సెంజో పికార్డి (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మదన్ లాల్ ఓటమితో ప్రస్తుతం బరిలో భారత్ నుంచి ముగ్గురు బాక్సర్లు (శివ థాపా, వికాస్ కృషన్, సతీశ్ కుమార్) మాత్రమే ఉన్నారు.
#
Tags