క్వార్టర్స్‌లో క్రాంతి, శ్యామ్‌

Published on Sat, 10/28/2017 - 00:37

సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కె.క్రాంతి... రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ శ్యామ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.

49 కేజీల విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లలో క్రాంతి 5–0తో వీర్‌ సింగ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)పై గెలుపొందగా... శ్యామ్‌ 4–1తో హిమాంశు శర్మ (పంజాబ్‌)ను ఓడించాడు. 60 కేజీల విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో వి.దుర్గా రావు (ఆంధ్రప్రదేశ్‌) 3–2తో సచిన్‌ (చండీగఢ్‌)పై నెగ్గగా... వన్‌లాల్‌రియత్‌కిమా (మిజోరం) చేతిలో లలిత్‌ కిశోర్‌ (తెలంగాణ) ఓడిపోయాడు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ