రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జైపూర్ ఐదో గెలుపు
Published on Sat, 12/15/2018 - 01:19
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–23తో పుణేరి పల్టన్పై గెలిచింది. రైడింగ్లో ఇరు జట్లు సత్తా చాటినా... ట్యాక్లింగ్లో అదరగొట్టిన జైపూర్ను విజయం వరించింది. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా, సునీల్ చెరో 8 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 28–21తో తమిళ్ తలైవాస్ గెలిచింది. నేటి మ్యాచ్ల్లో యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా తలపడనున్నాయి.
#
Tags