రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జైపూర్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ ‘డ్రా’
Published on Fri, 12/21/2018 - 03:15
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 37–37తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి సగం ముగిసే సరికి దబంగ్ ఢిల్లీ 18–17తో నిలిచింది. జైపూర్ తరఫున సెల్వమణి 11, దీపక్ హుడా 8 పాయింట్లు సాధించగా... ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 11, పవన్ 9 పాయింట్లు చేశారు. శుక్రవారం నుంచి పోటీలు కోల్కతా వేదికగా జరుగనున్నాయి. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్, పుణేరీ పల్టన్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.
#
Tags