రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం
Published on Tue, 09/01/2015 - 20:23
కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టులో సూపర్ స్పెల్తో రాణించిన భారత పేసర్ ఇషాంత్ శర్మ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. లంక క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఇషాంత్పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. ఐసీసీ ఈ మేరకు ప్రకటించింది.
మూడో టెస్టులో ఇషాంత్ లంక క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇషాంత్ ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో చర్యలు తీసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
#
Tags