గుండె నిండా కేసీఆర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నాడా?
Published on Wed, 07/23/2014 - 17:36
మంగళగిరి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రియల్టర్ల సర్కిల్ లో ఓ రూమర్ సంచలనం రేపుతోంది. మంగళగిరికి సమీపంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల మధ్య రెండు జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
మంగళగిరిలో రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో 100 ఎకరాల భూమిని సచిన్ కొనుగోలు చేసిన అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 1 విజయవాడలో పీవీపీ మాల్ ప్రారంభించడానికి వస్తున్న అంశాన్ని ఈ రూమర్ కు అక్కడి రియల్టర్లు జత చేస్తున్నారు. అయితే సచిన్ భూమి కొనుగోలు అంశాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. భూముల ధర పెంచేందుకే రియల్టర్లు ఇలాంటి చవకబారు ప్రచారానికి పూనుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
#
Tags