అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
31 మంది డోపింగ్లో దొరికారు!
Published on Wed, 05/18/2016 - 01:14
లండన్: 2008 బీజింగ్ ఒలింపిక్స్కు సంబంధించిన 454 శాంపిల్స్ను ఇటీవల పునఃపరీక్షించగా ఆరు క్రీడాంశాలకు చెందిన 31 మంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడినట్లు తేలింది. అత్యంత అధునాతన పద్ధతుల ద్వారా వీటిని పరీక్షించినట్లు చెప్పిన ఐఓసీ డోపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాలను ఆయా దేశాల జాతీయ ఒలింపిక్ సంఘాలకు తెలియజేస్తామంది. ఈ దోషులను రియో ఒలింపిక్స్లో బరిలోకి దిగకుండా అడ్డుకుంటామంది. మరోవైపు లండన్ ఒలింపిక్స్కు సంబంధించిన 250 శాంపిల్స్ ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.
#
Tags