ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వన్డే సిరీస్ కూ రోహిత్ శర్మ దూరం
Published on Thu, 10/02/2014 - 15:52
న్యూఢిల్లీ: వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత క్రికెటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. చేతి వేలి గాయంతో ఇప్పటికే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ అతడు దూరమయ్యాడు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ లోనూ అతడు ఆడే పరిస్థితి కనబడడం లేదు.
ఇంగ్లండ్ టూర్ లో గాయపడిన రోహిత్ శర్మకు నాలుగు వారాలు విశ్రాంతి కావాలని మొదట వైద్యులు తెలిపారు. చేతి వేలి గాయం తగ్గినప్పటికీ భుజం వద్ద నొప్పి వస్తుండడంతో అతడు ఇబ్బంది పడుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
#
Tags