వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంగ్లండ్ పయనమైన భారత క్రికెట్ జట్టు
Published on Sun, 06/22/2014 - 20:11
ముంబై: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఆదివారమిక్కడ నుంచి బయల్దేరింది. ఇంగ్లండ్లో టీమిండియా 5 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 26 నుంచి జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్తో భారత పర్యటన ఆరంభమవుతుంది.
షెడ్యూల్:
టెస్టు సిరీస్
మొదటి టెస్ట్- జూలై 9 నుంచి
రెండో టెస్ట్- జూలై 17 నుంచి
మూడో టెస్ట్- జూలై 27 నుంచి
నాలుగో టెస్ట్- ఆగస్ట్ 7 నుంచి
ఐదో టెస్ట్ ఆగస్టు 15 నుంచి
వన్డే సిరీస్
మొదటి వన్డే ఆగస్టు 25న
రెండో వన్డే ఆగస్టు 27న
మూడో వన్డే - ఆగస్టు 30న
నాలుగో వన్డే సెప్టెంబర్ 2న
ఐదో వన్డే సెప్టెంబర్ 5న
ఏకైక టీ-20
సెప్టెంబరు 7న
#
Tags