బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్, పాక్ మధ్య క్రికెట్ అనవసరం!
Published on Sat, 08/29/2015 - 00:52
భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ క్రికెట్ సిరీస్లు అవసరం లేదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో ఈ ఏడాది చివర్లో నిర్వహించాలని ప్రతిపాదించిన సిరీస్ను వాయిదా వేయాలని అతను సూచించాడు. క్రికెట్, రాజకీయాలు వేరు అనడం సులభమేనని, కానీ ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కానంత వరకు క్రికెట్ ఆడలేమన్నాడు
#
Tags