వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ 130/4
Published on Fri, 02/07/2014 - 10:43
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 39 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. శిఖరదావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు. 67 పరుగలలో రోహిత్ శర్మ , 23 పరుగులతో రహానా క్రీజులోనే ఉన్నారు. ఇష్ సోది, కేన్ విలియమ్సన్ బౌలింగ్ చేస్తున్నారు.
భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య గురువారం తెల్లవారుజామున అక్లాండ్ లో ప్రారంభమైంది. మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 503 పరుగులు తీసింది.
#
Tags