వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయం కోసం...
Published on Thu, 03/15/2018 - 01:09
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ తొలి వన్డేలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు నేడు జరుగనున్న రెండో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అస్వస్థత కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిం గ్లో సమష్టిగా విఫలమైన భారత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. గురువారం జరుగనున్న మ్యాచ్లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఉదయం గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
#
Tags