అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్కు రెండు స్వర్ణాలు
Published on Thu, 09/21/2017 - 00:25
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో బుధవారం భారత్కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యా లు లభించాయి. అథ్లెటిక్స్లో 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ (3ని:48.67 సెకన్లు)... ట్రిపుల్ జంప్లో అర్పిందర్ సింగ్ (16.21 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు.
మహిళల ట్రాక్ సైక్లింగ్ 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్లో దెబోరా హెరాల్డ్ రజతం... కురాష్ ప్లస్ 87 కేజీల్లో నేహా సోలంకి, అండర్–87 కేజీల్లో జ్యోతి కాంస్య పతకాలు నెగ్గారు.
#
Tags